జిలీబ్ రెయిడ్లో 41 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- February 01, 2020
కువైట్:పబ్లిక్ క్లీన్లినెస్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ టీమ్ జిలీబ్ అల్ షుయోక్లో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ట్రక్కుల లోడ్స్ వాడిన దుస్తులు, పళ్ళు, కూరగాయల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్టేట్ ప్రాపర్టీలో నిర్మితమైన ఓ ఫెసిలిటీని కూడా తొలగించారు అధికారులు. 20 అబాండన్డ్ కార్లను ఆ ప్రాంతం నుంచి తొలగించడం జరిగింది. 10 గ్యారేజీలు అలాగే 10 స్టోర్స్కి జరీమానాలు విధించారు. 11 భవనాలకు విద్యుత్ సరఫరాని కూడా నిలిపివేశారు. ఈ సందర్భంగా మొత్తం 41 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







