జిలీబ్ రెయిడ్లో 41 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- February 01, 2020
కువైట్:పబ్లిక్ క్లీన్లినెస్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ టీమ్ జిలీబ్ అల్ షుయోక్లో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ట్రక్కుల లోడ్స్ వాడిన దుస్తులు, పళ్ళు, కూరగాయల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్టేట్ ప్రాపర్టీలో నిర్మితమైన ఓ ఫెసిలిటీని కూడా తొలగించారు అధికారులు. 20 అబాండన్డ్ కార్లను ఆ ప్రాంతం నుంచి తొలగించడం జరిగింది. 10 గ్యారేజీలు అలాగే 10 స్టోర్స్కి జరీమానాలు విధించారు. 11 భవనాలకు విద్యుత్ సరఫరాని కూడా నిలిపివేశారు. ఈ సందర్భంగా మొత్తం 41 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







