జిలీబ్ రెయిడ్లో 41 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- February 01, 2020
కువైట్:పబ్లిక్ క్లీన్లినెస్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ టీమ్ జిలీబ్ అల్ షుయోక్లో నిర్వహించిన తనిఖీల్లో నాలుగు ట్రక్కుల లోడ్స్ వాడిన దుస్తులు, పళ్ళు, కూరగాయల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్టేట్ ప్రాపర్టీలో నిర్మితమైన ఓ ఫెసిలిటీని కూడా తొలగించారు అధికారులు. 20 అబాండన్డ్ కార్లను ఆ ప్రాంతం నుంచి తొలగించడం జరిగింది. 10 గ్యారేజీలు అలాగే 10 స్టోర్స్కి జరీమానాలు విధించారు. 11 భవనాలకు విద్యుత్ సరఫరాని కూడా నిలిపివేశారు. ఈ సందర్భంగా మొత్తం 41 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!







