మస్కట్ : ఫస్ట్ 'సైట్ సీయింగ్ టూర్' ప్రారంభించిన ఒమన్
- February 01, 2020
దేశంలోనే ఫస్ట్ సైట్ సీయింగ్ టూర్ ను ఒమన్ లో ప్రారంభమైంది. ఈ టూర్ తో హెలికాఫ్టర్ ఎక్కిన అనుభూతితో పాటు..ఒమన్ అందాలను వీక్షించొచ్చు. మస్కట్ బే రీసాట్, బందర్ అఖ ఖిరన్, అల్ బస్టన్, మత్రహ్ మీదుగా టూర్ ఉంటుంది. అయా ప్రదేశాల్లోని మనోహరమైన దృశ్యాలను అకాశం నుంచే చూస్తూ కొత్త అనుభూతి పొందవచ్చు. ఈ టూర్ ఒమన్ ప్రజలు, పర్యాటకులు అస్వాదించాలని అల్ షర్కియా ఏవియేషన్ కోరింది. ఒమన్ లో తొలి సైట్ సీయింగ్ టూర్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







