డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడికి ఊరట
- February 01, 2020
కువైట్: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ నిందితుడికి క్రిమినల్ కోర్టు విధించిన జీవిత ఖైదు నుంచి ఉపశమనం కల్పించింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు, సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది క్రిమినల్ కోర్టు. అయితే, సాక్ష్యాధారాలుగా చూపిన ఫోన్ ఆడియో సంభాషణలో స్పష్టత లేదనీ, సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడ్ని శిక్షించలేమనీ కోర్ట్ ఆఫ్ కాస్సాషన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







