డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడికి ఊరట
- February 01, 2020
కువైట్: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, ఓ నిందితుడికి క్రిమినల్ కోర్టు విధించిన జీవిత ఖైదు నుంచి ఉపశమనం కల్పించింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు, సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి జీవిత ఖైదు విధించింది క్రిమినల్ కోర్టు. అయితే, సాక్ష్యాధారాలుగా చూపిన ఫోన్ ఆడియో సంభాషణలో స్పష్టత లేదనీ, సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడ్ని శిక్షించలేమనీ కోర్ట్ ఆఫ్ కాస్సాషన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!