యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు
- February 01, 2020
యూఏఈ: చైనా నగరం వుహాన్ నుండి యూఏఈ కు వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ ను ధృవీకరించింది యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ. కాగా, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఐదు కేసులు కరోనా వైరస్ ఖాతాలో చేరాయి.
ఇంతకుముందు గుర్తించిన నాలుగు కేసులు ఇప్పటికీ వైద్య సంరక్షణలో ఉన్నాయని,
వారి పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కనుగొనబడిన కేసులను పరిష్కరించడంలో WHO ఆదేశాలకు యూఏఈ కట్టుబడి ఉంది మరియు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవరసం లేదని, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడేందుకు దేశంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు మంత్రిత్వ శాఖ తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ, సరైన సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







