కువైట్ సిటీ: కరోనా కేసులేవి నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చిన 'ముబారక్ అల్ కబీర్' ఆస్పత్రి
- February 02, 2020తమ ఆస్పత్రిలో కరోనా కేసులేవి నమోదు కాలేదని ముబారక్ అల్ కబీర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విధానాన్ని గమనిస్తున్నామని..అందుకే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రికాషన్స్ తీసుకుంటున్నామని అన్నారు. వైరస్ నివారణకు ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యూలేషన్స్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్