ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానం-బాబు
- January 19, 2016
వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ తెలుగు సమాజానికి పిలుపునిచ్చారు. విదేశీ గడ్డపై ఇప్పటికే విజయబావుటా ఎగురవేసిన తెలుగువారు తమ అనుభవాలను, సాధించిన విజయాలను జన్మభూమి అభివృద్ధికి అందించాలని కోరారు. యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేయొచ్చని సీఎం ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్లో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్లేముందుకు జ్యురిచ్లో కొన్ని గంటల పాటు చంద్రబాబు గడిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







