ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానం-బాబు
- January 19, 2016
వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూరప్ తెలుగు సమాజానికి పిలుపునిచ్చారు. విదేశీ గడ్డపై ఇప్పటికే విజయబావుటా ఎగురవేసిన తెలుగువారు తమ అనుభవాలను, సాధించిన విజయాలను జన్మభూమి అభివృద్ధికి అందించాలని కోరారు. యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు వేయొచ్చని సీఎం ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్లో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్లేముందుకు జ్యురిచ్లో కొన్ని గంటల పాటు చంద్రబాబు గడిపారు.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









