కరోనా అలర్ట్: ప్రయాణీకుల నుంచి డిక్లరేషన్స్ తీసుకుంటున్న సౌదీ అరేబియా
- February 05, 2020
రియాద్: సౌదీ అరేబియా తమ దేశానికి వచ్చే ప్రయాణీకులు, 15 రోజుల ముందు వరకూ తాము చైనా వెళ్లలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతోంది. జనరల్ డైరెకట్రేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనాలో విజృంభిస్తోన్న కరోనా వైరస్, ఇతర దేశాలకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్తో కలిసి ఇప్పటికే ప్రికాషనరీ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. అని ప్రవేశ మార్గాల్లోనూ స్క్రీనింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు