కువైట్:ఇంకా అపరిష్కృతంగానే పబ్లిక్ టాయిలెట్స్ సమస్య
- February 06, 2020
కువైట్ సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. కేపిటల్ గవర్నరేట్ పరిధిలో పబ్లిక్ బాత్రూమ్స్ ను ఎలా నిర్వహించాలనే అంశంపై గత సమ్మర్ నుంచి మున్సిపాలిటీ కమిటీ పలుమార్లు సమావేశమైంది. పబ్లిక్ బాత్రూమ్ నిర్వహణను పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి అప్పగించేందుకు మున్సిపాలిటీ కమిటీ తిరస్కరించింది. అయినా ఇంకా సమస్యకు పరిష్కారం లభించలేదు. పబ్లిక్ బాత్రూమ్స్ నిర్వహణకు పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీకి ఆర్ధిక స్థోమత సరిపోదనే కారణంతో ఆ కంపెనీని తిరస్కరించినట్లు మున్సిపాలిటీ అధికారులు వివరించారు. అయితే..పబ్లిక్ యుటిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీ వర్గాలు మాత్రం తాము రాజధాని పరిధిలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఎప్పుడు ప్రతిపాదనలను నిరాకరించలేదని తెలిపాయి. ఇదిలాఉంటే కేపిటల్ లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ ఖర్చు అధ్యయనానికి మాత్రమే యుటీలిటి కంపెనికి బాధ్యతలు అప్పటించినట్లు మున్సిపల్ కౌన్సిల్ కమిటీ వివరించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







