కువైట్:వచ్చే నెల నుంచి ఆన్లైన్ రెసిడెన్సీ రెన్యువల్
- February 11, 2020
కువైట్:రెసిడెన్సీ రెన్యువల్ ఆఫ్ ఆర్టికల్ 18, మార్చి 2020 నుంచి ఆన్లైన్లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఫర్ రెసిడెన్స్ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త విధానం ద్వారా కంపెనీలు మరియు ఇన్స్టిట్యూషన్స్ వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేయడానికి ఆన్లైన్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. తద్వారా వారికి సమయం ఆదా అవుతుంది. గవర్నరేట్స్ రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ కార్యాలయాల్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా రెన్యువల్స్ ఆన్లైన్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి కంపెనీ, తమకు సొంతంగా ఓ పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఆ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్లో వలసదారుల రెసిడెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







