యూఏఈ స్వాట్ ఛాలెంజ్: హాజరైన షేక్ మొహమ్మద్
- February 11, 2020
యూఏఈ స్వాట్ ఛాలెంజ్ ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలతో జరుగుతోంది. 46 టీంలు ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నాయి. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, దుబాయ్ పోలీస్తో కలిసి ఈ ఛాలెంజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 26 దేశాలకు చెందిన టీంలు మొత్తం ఐదు కేటగిరీల్లో పోటీపడతాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







