లంచం కేసులో మహిళా వర్కర్కి జైలు శిక్ష
- February 12, 2020
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కస్సాషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి లంచాలు తీసుకుంటున్నారన్న అభియోగాలపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఈ ఘటనలో నిందితురాలికి 8,000 కువైటీ దినార్స్ జరీమానాతోపాటు మూడు సంవత్సరాల నాలుగు నెలల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. రోగి నుంచి నిందితురాలు లంచాన్ని సర్జరీ కోసం డిమాండ్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితురాలు 4,000 కువైటీ దినార్స్ లంచాన్ని తీసుకుంటుండగా ఆమెను పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!