ఎడారిలో తప్పిపోయిన వ్యక్తుల్ని రక్షించిన బోర్డర్ గార్డ్స్
- February 12, 2020
దమ్మామ్: రుబ్ అల్ ఖాలి డిజర్ట్ ప్రాంతంలో తప్పిపోయిన కొందరు వ్యక్తుల్ని సౌదీ బోర్డర్ గార్డ్స్ రక్షించాయి. పెట్రోల్ టీమ్స్, మెడిక్స్, అల్ బథా సెక్టార్లో రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. వీరిలో ఒకరు వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ చోట నిలిచిపోగా, అక్కడే బోర్డర్ గార్డ్స్కి లభ్యమయ్యారు. మరొకరు 12 కిలోమీటర్ల దూరంలో లభ్యమవడం జరిగింది. వారిని సమీపంలో వున్న హెల్త్ ఫెసిలిటీకి తరలించి, ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. హైకర్స్, టూరిస్ట్లు అలాగే అడ్వెంచరర్స్ అప్రమత్తంగా వుండాలనీ, రూల్స్ అండ రెగ్యులేషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బోర్డర్ గార్డ్స్ సూచించారు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







