ఫీజు కట్టలేదని స్కూల్లో విద్యార్థుల నిర్బంధం
- February 12, 2020
దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓ స్కూల్లో ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను నిర్బంధించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్లో గల జిమ్ లో విద్యార్థుల్ని బంధించినట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, విద్యార్థుల తల్లిదండ్రులే స్కూల్పై ఫిర్యాదు చేశారన్న వార్తలూ వినవస్తున్నాయి. కాగా, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం నుంచి ఈ వ్యవహారంపై వివరాలు తెప్పించుకుంటున్నామని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







