ఫీజు కట్టలేదని స్కూల్లో విద్యార్థుల నిర్బంధం
- February 12, 2020
దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యామన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓ స్కూల్లో ఫీజు చెల్లించని కారణంగా విద్యార్థులను నిర్బంధించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్లో గల జిమ్ లో విద్యార్థుల్ని బంధించినట్లు తెలుస్తోంది. కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, విద్యార్థుల తల్లిదండ్రులే స్కూల్పై ఫిర్యాదు చేశారన్న వార్తలూ వినవస్తున్నాయి. కాగా, విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం నుంచి ఈ వ్యవహారంపై వివరాలు తెప్పించుకుంటున్నామని అథారిటీస్ వెల్లడించాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







