సహచరుడిపై నలుగురు దుబాయ్ కార్మికుల దాడి
- February 13, 2020
దుబాయ్:తమ సహచరుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినందుకుగాను నలుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ కేసు విచారణ జరుగుతోంంది. 2019 అక్టోబర్ 17న ఈ ఘటన జరిగింది. నలుగురు పాకిస్తానీ వ్యక్తులు తమ కొలీగ్ అయిన ఇండియన్ వర్కర్పై దాడి చేశారు. బస్ కోసం తాను వేచి చూస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. దాడిలో తాను తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాననీ, ఓ వ్యక్తి తనపై నీళ్ళు చల్లడంతో మెలకువ వచ్చిందని ఆనాటి సంఘటనని వివరించారు బాధితుడు. దాడి తీవ్రత కారణంగా పలు చోట్ల బాధితుడికి ఎముకలు విరిగిపోయాయి. పర్మనెంట్ డిజేబులిటీ సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులపై ఈ నెల 26న న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







