టూ వీలర్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయనున్న ఎంఓఐ
- February 14, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అన్ని రకాలైన మోటర్ బైక్లకు సంబంధించి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయబోతోంది. పలు ప్రాంతాల్లో బైసికిల్ లేన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ రోడ్లపై సైకిల్స్ని రెగ్యులేట్ చేయడానికి వీలవుతుంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఆఫ్ కామర్స్అండ్ ఇండస్ట్రీకి - కస్టమర్స్ ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ తదితర యాక్టివిటీస్కి సంబంధించి తాత్కాలికంగా లైసెన్సుల జారీని రద్దు చేయాలని సూచించింది. పై యాక్టివిటీస్పై కొన్ని రెగ్యులేషన్స్ కోసం సమాలోచనలు జరుగుతున్న దరిమిలా, వాటికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వచ్చేదాకా ఈ తాత్కాలిక రద్దు ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన