టూ వీలర్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయనున్న ఎంఓఐ
- February 14, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అన్ని రకాలైన మోటర్ బైక్లకు సంబంధించి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయబోతోంది. పలు ప్రాంతాల్లో బైసికిల్ లేన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ రోడ్లపై సైకిల్స్ని రెగ్యులేట్ చేయడానికి వీలవుతుంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఆఫ్ కామర్స్అండ్ ఇండస్ట్రీకి - కస్టమర్స్ ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ తదితర యాక్టివిటీస్కి సంబంధించి తాత్కాలికంగా లైసెన్సుల జారీని రద్దు చేయాలని సూచించింది. పై యాక్టివిటీస్పై కొన్ని రెగ్యులేషన్స్ కోసం సమాలోచనలు జరుగుతున్న దరిమిలా, వాటికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వచ్చేదాకా ఈ తాత్కాలిక రద్దు ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..