టూ వీలర్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయనున్న ఎంఓఐ
- February 14, 2020కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అన్ని రకాలైన మోటర్ బైక్లకు సంబంధించి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయబోతోంది. పలు ప్రాంతాల్లో బైసికిల్ లేన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ రోడ్లపై సైకిల్స్ని రెగ్యులేట్ చేయడానికి వీలవుతుంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఆఫ్ కామర్స్అండ్ ఇండస్ట్రీకి - కస్టమర్స్ ప్రోడక్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ తదితర యాక్టివిటీస్కి సంబంధించి తాత్కాలికంగా లైసెన్సుల జారీని రద్దు చేయాలని సూచించింది. పై యాక్టివిటీస్పై కొన్ని రెగ్యులేషన్స్ కోసం సమాలోచనలు జరుగుతున్న దరిమిలా, వాటికి సంబంధించిన అంశాలు ఓ కొలిక్కి వచ్చేదాకా ఈ తాత్కాలిక రద్దు ఉపయోగపడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం