ఏపీ పోలీస్ శాఖకు ఐదు అవార్డులు
- February 15, 2020
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఐదు అరుదైన అవార్డులను పోలీసు శాఖ సొంతం చేసుకుంది. భువనేశ్వర్ లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన టెక్నాలజీ అవార్డ్స్ లో ఈ అరుదైన గౌరవం దక్కింది. 2020లో సాంకేతిక పరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకు ఏపీ పోలీసు శాఖకు ఐదు బహుమతులు లభించాయి. భువనేశ్వర్ ఐటీ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను ఏపీ పోలీసులు అందుకున్నారు. ఏపీలో విజయవంతంగా పోలీసు వీక్లీ ఆఫ్ విధానం అమలు, దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ట్రాకర్, ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం, బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ -ఎస్సీ / ఎస్టీ యాక్ట్ మానిటరింగ్ డ్యాష్ బోర్డు విధానం లో మొత్తం ఐదు అవార్డులు లభించాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







