వాట్సాప్ ఇకపై ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- January 21, 2016
యూఏఈలోని వాట్సాప్ వినియోగదారులు 'వాట్సాప్ ఇకపై ఉచితం' అనే మెసేజెస్ని అందుకుంటున్నారు. వివిధ దేశాల్లో వాట్సాప్ వినియోగదారుల నుంచి నామమాత్రంగా రుసుముని వసూలు చేస్తోంది. కొన్ని దేశాల్లో మాత్రం వాట్సాప్ సేవలు పూర్తిగా ఉచితం. ఇంకొన్ని దేశాల్లో తొలి ఏడాది ఉచితం, ఆ తర్వాత రుసులు వసూలు చేయాలనుకుంది. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ వంటి వాటి పట్ల అవగాహన లేని వాట్సాప్ వినియోగదారులు ఇబ్బంది కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ వర్గాలు వెల్లడించాయి. 3.64 దిర్హామ్లు లేదా 99 సెంట్లు వాట్సాప్ వసూలు చేస్తోంది రుసుముకింద. వాట్సాప్ని ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నా, వాట్సాప్ నుంచి 20 మిలియన్ డాలర్లు మాత్రమే సబ్స్క్రిప్షన్స్ రూపంలో పొందగలిగింది. వాట్సాప్లో మరిన్ని టూల్స్ని డెవలప్ చేస్తున్నామనీ, బ్యాంకింగ్ సహా పలు రంగాలు వినియోగించుకునేందుకు వీలుగా, వినియోగదారులకు మరింత చేరువయ్యేలా కొత్త ఆప్షన్స్ పొందు పర్చామనీ యాజమాన్యం చెబుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









