కన్స్ట్రక్షన్ సైట్లో ప్రాణాలు కోల్పోయిన భారత వలసదారుడు
- February 18, 2020
భారతదేశం నుంచి వచ్చిన ఓ వలసదారుడు, దుబాయ్లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని కేరళకు చెందిన రహ్మాన్గా గుర్తించారు. దుబాయ్లో ప్లానింగ్ ఇంజనీర్గా రెహ్మాన్ పనిచేస్తున్నట్లు సోషల్ వర్కర్ నజీర్ వటనపల్లి చెప్పారు. మృతదేహాన్ని ఇండియాకి పంపించేందుకోసం రహ్మాన్ కుటుంబ సభ్యులకు వటనపల్లి సహకరిస్తున్నారు. భవనంపైకి రెహ్మాన్ ఎందుకు వెళ్ళారన్నది తెలియరాలేదనీ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని వటనపల్లి చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







