హ్యామన్ ట్రాఫికింగ్: 20 మిలియన్ కువైటీ దినార్స్ ఆర్జించిన సంస్థ
- February 18, 2020కువైట్: హ్యామన్ ట్రాఫికింగ్ని అరికట్టే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీకి సంబంధించి విస్తు గొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. కువైట్కి 10,000 మంది వర్కర్స్ని తీసుకొచ్చిన ఆ సంస్థ 20 మిలియన్ కువైటీ దినార్స్ని ఆర్జించింది. సెక్యూరిటీ సర్వీసెస్, ఓ మేజర్ కంపెనీపై చేసిన ఫిర్యాదు చేపథ్యంలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ కాంట్రాక్ట్పై బంగ్లాదేశీ వర్కర్స్ని ఈ సంస్థ తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2000 కువైటీ దినార్స్ ఒక్కొక్కరికీ ఛార్జ్ చేశారు. స్టాంప్ రెసిడెన్స్ కింద 500 కువైటీ రెసిడెన్స్ని వసూలు చేయడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్, ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం