తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయండి:ఉపరాష్ట్రపతి
- February 18, 2020ఢిల్లీ:తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని.. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి కిరణ్ రిజిజును ఆదేశించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రిజిజుతో భేటీ అయిన ఆయన.. ప్రైవేటు రంగాన్ని కూడా క్రీడారంగంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించాలని కోరారు. దీనిపై స్పందించిన రిజిజు.. ఏపీలో పలు ఇండోర్ స్టేడియంలతో పాటు.. ఇతర ప్రాజెక్టుల కోసం నిధులు విడుదల చేశామన్నారు. అయితే, యూసీలు రావడం ఆలస్యం అవుతోందని ఉపరాష్ట్రపతికి తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం