ఇండియన్ రాయబారితో కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ సమావేశం
- February 19, 2020చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాహ్, కువైట్లోని ఇండియన్ అంబాసిడర్ జీవ సాగర్తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల మెరుగుకి సంబంధించి ఈ సమావేశం ఎంతగానో దోహదం చేయనుందని బ్యూరో ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ ఇరువురి భేటీలో చర్చ జరిగింది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…