ఇండియన్ రాయబారితో కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ సమావేశం
- February 19, 2020
చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాహ్, కువైట్లోని ఇండియన్ అంబాసిడర్ జీవ సాగర్తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల మెరుగుకి సంబంధించి ఈ సమావేశం ఎంతగానో దోహదం చేయనుందని బ్యూరో ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ ఇరువురి భేటీలో చర్చ జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







