ఇండియన్ రాయబారితో కువైట్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ సమావేశం
- February 19, 2020చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో షేక్ తామెర్ అల్ అలి అల్ సబాహ్, కువైట్లోని ఇండియన్ అంబాసిడర్ జీవ సాగర్తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాల మెరుగుకి సంబంధించి ఈ సమావేశం ఎంతగానో దోహదం చేయనుందని బ్యూరో ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక, అంతర్జాతీయ పరిణామాలపైనా ఈ ఇరువురి భేటీలో చర్చ జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..