మస్కట్:మర్హాబా ట్యాక్సీ ధరల తగ్గింపు..
- February 21, 2020
మస్కట్:ఆన్ డిమాండ్ సర్వీస్ కు మార్హాబా ఎక్కువ మొత్తం ఛార్జీలు వేస్తోందని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఆ సంస్థ ఛార్జీలపై సమీక్షించుకుంది. ఆన్ డిమాండ్ సర్వీసు
ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. గురువారం(ఫిబ్రవరి 20) నుంచే తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. కొత్త ఛార్జీల ప్రకారం 800bz దగ్గర మీటరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆపై
ప్రతీ కిలోమీటర్ కు 150 bz ఛార్జ్ పడుతుంది. దీంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాలకు RO5 ఛార్జ్ పడుతుంది. ఉదాహారణకు రువి నుంచి మస్కట్ ఎయిర్ పోర్ట్ ఆన్
డిమాండ్ సర్వీస్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే RO5 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
రాబోయే కాలంలో గల్ఫ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కు వేదిక కాబోతున్నాయి. ఈ ఏడాదిలో దుబాయ్ ఎక్స్ పో 2020 జరగనుండగా..ఫిఫా వరల్డ్ కప్ 2022కి ఖతార్ వేదక కానుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సహజకంగానే ఒమన్ కు కూడా విజిటర్స్ తాకిడి పెరుగుతుందని మార్హాబా అంచానా వేస్తోంది. ఒమన్ వచ్చే విజిటర్స్ ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్ ఫేర్స్ ను తగ్గించినట్లు మార్హాబా ప్రాజెక్ట్ డైరెక్టర్ యూసుఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!