ప్రాస్టిట్యూషన్: ముగ్గురు మహిళల అరెస్ట్
- February 21, 2020
కువైట్: పోలీసులు ఇద్దరు మహిళల్ని ప్రాస్టిట్యూషన్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇమ్మోరల్ యాక్టివిటీస్ అలాగే అబార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఒకరికి మూడేళ్ళ కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ఫర్వానియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వారిని విచారించారు. ఈ క్రమంలో వారు వ్యభిచార కార్యకలాపాలకు అలాగే ఇమ్మోరల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఈ తనిఖీల్లో డెడ్ ఫ్యూటస్ని ఓ బాటిల్లో భద్రపరచడాన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడే అబార్షన్కి సంబంధించిన పరికరాలు దొరకడం అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యూటస్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







