ప్రాస్టిట్యూషన్: ముగ్గురు మహిళల అరెస్ట్
- February 21, 2020
కువైట్: పోలీసులు ఇద్దరు మహిళల్ని ప్రాస్టిట్యూషన్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇమ్మోరల్ యాక్టివిటీస్ అలాగే అబార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఒకరికి మూడేళ్ళ కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ఫర్వానియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వారిని విచారించారు. ఈ క్రమంలో వారు వ్యభిచార కార్యకలాపాలకు అలాగే ఇమ్మోరల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఈ తనిఖీల్లో డెడ్ ఫ్యూటస్ని ఓ బాటిల్లో భద్రపరచడాన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడే అబార్షన్కి సంబంధించిన పరికరాలు దొరకడం అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యూటస్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







