ప్రాస్టిట్యూషన్: ముగ్గురు మహిళల అరెస్ట్
- February 21, 2020
కువైట్: పోలీసులు ఇద్దరు మహిళల్ని ప్రాస్టిట్యూషన్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇమ్మోరల్ యాక్టివిటీస్ అలాగే అబార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఒకరికి మూడేళ్ళ కుమార్తె కూడా ఉండడం గమనార్హం. ఫర్వానియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వారిని విచారించారు. ఈ క్రమంలో వారు వ్యభిచార కార్యకలాపాలకు అలాగే ఇమ్మోరల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఈ తనిఖీల్లో డెడ్ ఫ్యూటస్ని ఓ బాటిల్లో భద్రపరచడాన్ని అధికారులు గుర్తించారు. ఇక్కడే అబార్షన్కి సంబంధించిన పరికరాలు దొరకడం అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్యూటస్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







