మనామ: చైనాకు బాసటగా నిలబడతామన్న బహ్రెయిన్ యువరాజు
- February 21, 2020
మనామ:కోవిడ్-19 వైరస్ తో సతమతం అవుతున్న చైనాకు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్
కు సందేశం పంపించారు. కోవిడ్-19ను ఎదుర్కొవటంలో చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి చైనాలో 2000 మందికిపైగా చనిపోగా...70 వేల మందికిపైగా ప్రజలకు వైరస్ సోకింది. వ్యాధితో చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలువకోవాలని ఆశిస్తున్నట్లు యువరాజు తెలిపారు. తమకు స్నేహశీలిగా ఉండే చైనా విపత్తు నుంచి తిరిగి త్వరగా పురోగతి సాధించాలని అభిలాషించారు. వైరస్ పై పోరాడటంతో చైనా ప్రజలు విజయం సాధించాలని, వైరస్ కు విరుగుడు కనుక్కోవటంలో చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితం దక్కాలని ఆకాంక్షించటంతో పాటు మెడికల్ డ్రగ్ కనుగొనటంలో చైనాకు తాము కూడా సపోర్ట్ ఇస్తామని యువరాజు అన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







