హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానితులపై విచారణ
- February 24, 2020
బహ్రెయిన్: 20 మంది మహిళల్ని వారి అనుమతి లేకుండా నిర్బంధించడం, ఎక్స్పాయిట్ చేసేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై 9 మందిని విచారిస్తున్నారు. బహ్రెయినీ అనుమానితుడొకరు ఈ రాకెట్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో కజకిస్తాన్కి చెందిన నలుగురు మహిళలు కూడ ఆవున్నారు. బాధితుల్లో ఓ మహిళ కూడా కజకిస్తాన్కి చెందినవారని అధికారులు చెబుతున్నారు. కజకిస్తాన్ కాన్సులేట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నిందితుల నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ అలాగే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్చి 3న ఈ కేసు విచారణ హై క్రిమినల్ కోర్టులో జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







