హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానితులపై విచారణ
- February 24, 2020
బహ్రెయిన్: 20 మంది మహిళల్ని వారి అనుమతి లేకుండా నిర్బంధించడం, ఎక్స్పాయిట్ చేసేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై 9 మందిని విచారిస్తున్నారు. బహ్రెయినీ అనుమానితుడొకరు ఈ రాకెట్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో కజకిస్తాన్కి చెందిన నలుగురు మహిళలు కూడ ఆవున్నారు. బాధితుల్లో ఓ మహిళ కూడా కజకిస్తాన్కి చెందినవారని అధికారులు చెబుతున్నారు. కజకిస్తాన్ కాన్సులేట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నిందితుల నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ అలాగే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్చి 3న ఈ కేసు విచారణ హై క్రిమినల్ కోర్టులో జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







