హ్యూమన్ ట్రాఫికింగ్ అనుమానితులపై విచారణ
- February 24, 2020
బహ్రెయిన్: 20 మంది మహిళల్ని వారి అనుమతి లేకుండా నిర్బంధించడం, ఎక్స్పాయిట్ చేసేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలపై 9 మందిని విచారిస్తున్నారు. బహ్రెయినీ అనుమానితుడొకరు ఈ రాకెట్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో కజకిస్తాన్కి చెందిన నలుగురు మహిళలు కూడ ఆవున్నారు. బాధితుల్లో ఓ మహిళ కూడా కజకిస్తాన్కి చెందినవారని అధికారులు చెబుతున్నారు. కజకిస్తాన్ కాన్సులేట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, నిందితుల నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ అలాగే డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మార్చి 3న ఈ కేసు విచారణ హై క్రిమినల్ కోర్టులో జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







