అగ్ని ప్రమాదం: 36 గంటల తర్వాత దుబాయ్ టవర్కి చేరుకున్న టెనెంట్స్
- February 24, 2020
షేక్ జాయెద్ రోడ్డులోని దుజా టవర్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా అధికారుల సూచన మేరకు ఆ భవనాన్ని ఖాళీ చేసిన 300 మంది టెనెంట్స్ తిరిగి అదే అధికారుల సూచనతో తమ తమ ఫ్లాట్లలోకి చేరుకున్నారు. మిగిలినవారు కూడా ఆ ఫ్లాట్లలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టెనెంట్స్, తమ అపార్ట్మెంట్లలోకి వెళ్ళేముందు అధికారులు అన్ని ఫ్లాట్లనూ తనిఖీ చేశారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బందికి ఈ సందర్భంగా అందరూ కృతజ్ఞతలు తెలిపారు. టెనెంట్స్ సహకారంతో పరిస్థితిని చాలా వేగంగా చక్కదిద్దగలిగినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క, అగ్ని ప్రమాదం కారణంగా టవర్ తాలూకు స్ట్రక్చర్ ఏమీ పాడవలేదని దుబాయ్ మునిసిపాలిటీ ఓ సర్టిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







