కోవిడ్-19 ఎఫెక్ట్ : బహ్రెయిన్ లో మూడు స్కూళ్లకు సెలవులు
- February 25, 2020
బహ్రెయిన్:కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా గల్ఫ్ కంట్రీస్ అనుక్షణంగా అప్రమత్త పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ భయంతో బహ్రెయిన్ లోని మూడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఐబీఎన్ అల్ నఫీస్ ప్రైమరీ స్కూల్ ఫర్ బాయ్స్, సిట్ర ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్, అల్ ఖమర్ కిండర్ గార్టెన్ స్కూల్ మేనేజ్మెంట్ తమ స్కూల్స్ ను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు తెలిపాయి. ఓ బస్సు డ్రైవర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే..అప్పటికే స్టూడెంట్స్ ను పిక్ అండ్ డ్రాప్ చేయటంతో హెల్త్ మినిస్ట్రి కూడా అలర్ట్ అయ్యింది. బస్సులో ప్రయాణించిన స్కూల్ స్టూడెంట్స్ ఫ్యామిలీస్ ను ఇప్పటికే కాంటాక్ట్ అయ్యింది. వారికి హెల్త్ చెకప్ చేసింది. అయితే..స్టూడెంట్స్ ఫ్యామిలిలో ఎవరికి వైరస్ లక్షణాలు లేవని మినిస్ట్రి తేల్చింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







