మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఫేక్ సీఐడీ ఆఫీసర్స్
- February 25, 2020
యూఏఈ: 30 ఏళ్ళ అరబ్ వ్యక్తికి న్యాయస్థానం ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. దొంగతనానికి పాల్పడే క్రమంలో నిందితురడు పోలీస్ అవతారమెత్తినట్లు విచారణలో తేలింది. ఓ మహిళ ఇంటి నుంచి నిందితుడు ఖరీదైన జ్యుయెలరీ, నగదు, అలాగే మొబైల్ ఫోన్ని దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెల్లవారు ఝామున తమ సోదరి ఇంటి నుంచి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీస్ అధికారుల్లా తమను బెదిరించారనీ, సీఐడీ అధికారులమని చెప్పి ఇంట్లోకి ప్రవేఙంచారనీ, ఎమిరేట్ ఐడీలు చూపించాల్సిందిగా డిమాండ్ చేశారనీ, ఆ తర్వాత తమ ఇంట్లోంచి విలువైన వస్తువులు దోచుకెళ్ళారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో వున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







