మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఫేక్ సీఐడీ ఆఫీసర్స్
- February 25, 2020
యూఏఈ: 30 ఏళ్ళ అరబ్ వ్యక్తికి న్యాయస్థానం ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. దొంగతనానికి పాల్పడే క్రమంలో నిందితురడు పోలీస్ అవతారమెత్తినట్లు విచారణలో తేలింది. ఓ మహిళ ఇంటి నుంచి నిందితుడు ఖరీదైన జ్యుయెలరీ, నగదు, అలాగే మొబైల్ ఫోన్ని దొంగిలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెల్లవారు ఝామున తమ సోదరి ఇంటి నుంచి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీస్ అధికారుల్లా తమను బెదిరించారనీ, సీఐడీ అధికారులమని చెప్పి ఇంట్లోకి ప్రవేఙంచారనీ, ఎమిరేట్ ఐడీలు చూపించాల్సిందిగా డిమాండ్ చేశారనీ, ఆ తర్వాత తమ ఇంట్లోంచి విలువైన వస్తువులు దోచుకెళ్ళారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో వున్నాడు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







