ఢిల్లీలో అల్లర్లు..అమిత్ షా సమీక్ష
- February 25, 2020
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి ఘటనలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఢిల్లీలో ఘర్షణలపై హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. ఢిల్లీ అధికారులతో చర్చించారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు. సయంమనంతో ఉండాలని ప్రజలను కోరారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. శాంతి సామరస్యతను కాపాడేందుకు సయంమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







