ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇక లేరు
- February 25, 2020ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల ఆయన ఇవాళ రాజధాని కైరోలో తుదిశ్వాస విడిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 1981 నుంచి 2011 వరకు మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసే వరకు ముబారక్ ఈజిప్టును పరిపాలించారు. ఈజిప్టులో 2011లో తనపై జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు 240 మంది నిరసనకారులను చంపించారనే ఆరోపణలపై ముబారక్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2017లో ఆయనను మళ్లీ జైలు నుంచి విడుదల చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..