ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇక లేరు
- February 25, 2020
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కన్నుమూశారు. 91 ఏళ్ల ఆయన ఇవాళ రాజధాని కైరోలో తుదిశ్వాస విడిచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 1981 నుంచి 2011 వరకు మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసే వరకు ముబారక్ ఈజిప్టును పరిపాలించారు. ఈజిప్టులో 2011లో తనపై జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు 240 మంది నిరసనకారులను చంపించారనే ఆరోపణలపై ముబారక్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే 2017లో ఆయనను మళ్లీ జైలు నుంచి విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు