కువైట్: 8కి చేరిన కరోనా వైరస్ కేసులు
- February 25, 2020కువైట్ లో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఇరాన్ లోని మషాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆప్పత్రికి తరలించారు. లేటెస్ట్ గా నమోదైన ఈ కేసులతో కువైట్ లో కోవిడ్ -19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురిలోనూ కోవిడ్-19 వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ప్రయాణించిన విమానంలోనే ప్రస్తుతం వైరస్ సోకిన వారు కూడా ప్రయాణించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్