కువైట్: 8కి చేరిన కరోనా వైరస్ కేసులు
- February 25, 2020
కువైట్ లో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఇరాన్ లోని మషాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆప్పత్రికి తరలించారు. లేటెస్ట్ గా నమోదైన ఈ కేసులతో కువైట్ లో కోవిడ్ -19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురిలోనూ కోవిడ్-19 వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ప్రయాణించిన విమానంలోనే ప్రస్తుతం వైరస్ సోకిన వారు కూడా ప్రయాణించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







