కువైట్: 8కి చేరిన కరోనా వైరస్ కేసులు
- February 25, 2020
కువైట్ లో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ నిర్ధారించింది. ఇరాన్ లోని మషాద్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. వారిని ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆప్పత్రికి తరలించారు. లేటెస్ట్ గా నమోదైన ఈ కేసులతో కువైట్ లో కోవిడ్ -19 పాజిటీవ్ కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. అంతకుముందు ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురిలోనూ కోవిడ్-19 వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ప్రయాణించిన విమానంలోనే ప్రస్తుతం వైరస్ సోకిన వారు కూడా ప్రయాణించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







