షార్జా ఫోరంలో ప్రసంగించనున్న ప్రియాంకా చోప్రా
- February 26, 2020
షార్జా:బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, 9వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఫోరం (ఐజిసిఎఫ్) గెస్ట్ స్పీకర్గా ప్రకటించబడ్డారు. మార్చి 4న ఎక్స్పో సెంటర్లో ప్రియాంకా చోప్రా ఈ మేరకు ప్రసంగం చేస్తారు. ప్రియాంకా చోప్రా కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 60కి పైగా సినిమాల్లో నటించిన ప్రియాంకా చోప్రా, ఆయా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించారు. మరీ ముఖ్యంగా సామాజిక బాధ్యత నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఆమె సత్తా చాటారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు