6 నెలల్లో 400,000 టూరిస్ట్ వీసాలు మంజూరు
- February 26, 2020
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిహెచ్), 400,000కి పైగా టూరిస్ట్ వీసాల్ని గత సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా మంజూరు చేసినట్లు తెలిపింది. కొత్త వీసా రెజివ్ు నేపథ్యంలో ఈ వీసాలు జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అహ్మద్ అల్ ఖతీబ్ ఈ విషయాన్ని రియాద్లో జరిగిన తొలి మున్సిపల్ ఇన్వెస్టిమెంట్ ఫోరంలో వెల్లడించారు. టూరిజం సెక్టార్లో ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







