6 నెలల్లో 400,000 టూరిస్ట్ వీసాలు మంజూరు
- February 26, 2020
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిహెచ్), 400,000కి పైగా టూరిస్ట్ వీసాల్ని గత సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా మంజూరు చేసినట్లు తెలిపింది. కొత్త వీసా రెజివ్ు నేపథ్యంలో ఈ వీసాలు జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అహ్మద్ అల్ ఖతీబ్ ఈ విషయాన్ని రియాద్లో జరిగిన తొలి మున్సిపల్ ఇన్వెస్టిమెంట్ ఫోరంలో వెల్లడించారు. టూరిజం సెక్టార్లో ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







