6 నెలల్లో 400,000 టూరిస్ట్ వీసాలు మంజూరు
- February 26, 2020
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిహెచ్), 400,000కి పైగా టూరిస్ట్ వీసాల్ని గత సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా మంజూరు చేసినట్లు తెలిపింది. కొత్త వీసా రెజివ్ు నేపథ్యంలో ఈ వీసాలు జారీ చేయడం జరిగింది. ఎస్సిటిహెచ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అహ్మద్ అల్ ఖతీబ్ ఈ విషయాన్ని రియాద్లో జరిగిన తొలి మున్సిపల్ ఇన్వెస్టిమెంట్ ఫోరంలో వెల్లడించారు. టూరిజం సెక్టార్లో ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకునేందుకు పలు కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..