కువైట్ లో ఇక ఆదాయం.. అమ్మకం పన్నులు
- January 21, 2016
అంతర్జాతీయంగా చమురు ఆదాయాలు పతనం కావడంతో ఇంధన మరియు శక్తి పై ఇచ్చే భారీ రాయతీలను తగ్గించనున్నట్లు కువైట్ ఎమిర్ షేఖ్ సబహ్ అహ్మద్ అల్ సబహ్ చెప్పారు. రాయతీలు ఎత్తివేయడంతో పెట్రోల్, విద్యుత్, నీటి ధరలు పెరగనున్నట్లు తెలిపారు. ఇతర సేవల కొరకు రాయతీలను తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన కువైట్ స్థానిక దిన పత్రికలకు ఈ సమాచారం తెలిపారు. 6 దేశాల గల్ఫ్ దేశాల సమాఖ్యలో కువైట్ దేశం మాత్రమె ఇప్పటి వరుకు పెట్రోల్, విద్యుత్ పై ధరలు పెంచాలేదనే విషయం గ్రహించాలని అన్నారు. సౌదీ అరేబియా, యు.ఎ.ఇ. ఖతర్, ఒమాన్ ,బహేరిన్ దేశాలు పెట్రోల్, విద్యుత్ ధరలు సరెళీకరణ చేయడం ద్వారా బిలియన్ల కొద్ది డాలర్లను ఆదా చేసినట్లు తెలిపారు.తాము సైతం తప్పని పరిస్థితులలో ధరలను పెంచేందుకు యత్నిస్తున్నట్లు ఎమిర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంత్రి ఆల్ సలెహ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాము ఇక ప్రజా సేవల వ్యయాన్ని పెంచి , ప్రభుత్వం ఇచ్చే రాయతీలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు,
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









