ట్రావెల్ ఏజెన్సీల మూసివేత
- February 27, 2020
బహ్రెయిన్:రెండు ట్రావెల్ ఏజెన్సీలపై బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ బ్యాన్ విధించింది. ఇరానియన్ డెస్టినేషన్స్కి ప్రమోషనల్ ఆఫర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు సంస్థలపై బ్యాన్ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో, ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ విధించింది. ఈ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







