కువైట్లో 43 మందికి కరోనా వైరస్
- February 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో మొత్తం 43 మంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మార్గదర్శకాలకు లోబడి వైద్య పరీక్షలు వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. కాగా, పబ్లిక్ హెల్త్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైనా అల్ ముదాఫ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా 43 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. కరోనా బాధితుల్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్లో వుంచామనీ, వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









