కువైట్లో 43 మందికి కరోనా వైరస్
- February 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో మొత్తం 43 మంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మార్గదర్శకాలకు లోబడి వైద్య పరీక్షలు వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. కాగా, పబ్లిక్ హెల్త్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైనా అల్ ముదాఫ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా 43 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. కరోనా బాధితుల్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్లో వుంచామనీ, వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







