కువైట్లో 43 మందికి కరోనా వైరస్
- February 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో మొత్తం 43 మంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నియమ నిబంధనలకు అనుగుణంగా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మార్గదర్శకాలకు లోబడి వైద్య పరీక్షలు వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. కాగా, పబ్లిక్ హెల్త్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైనా అల్ ముదాఫ్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా 43 కరోనా కేసులు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. కరోనా బాధితుల్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్లో వుంచామనీ, వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







