భారత వలసదారుడికి తీవ్ర అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- February 27, 2020
మస్కట్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్కి చెందిన హెలికాప్టర్ ద్వారా ఖౌలా ఆసుపత్రికి బాధితుడ్ని తరలించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. బాధితుడు ఆయిల్ ఫీల్డ్ ఏరియాలో పనిచేస్నుట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించేందుకు సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడూ సిద్ధంగా వుంటాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







