భారత వలసదారుడికి తీవ్ర అస్వస్థత: ఎయిర్ లిఫ్ట్ చేసిన అధికారులు
- February 27, 2020
మస్కట్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్కి చెందిన హెలికాప్టర్ ద్వారా ఖౌలా ఆసుపత్రికి బాధితుడ్ని తరలించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. బాధితుడు ఆయిల్ ఫీల్డ్ ఏరియాలో పనిచేస్నుట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించేందుకు సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడూ సిద్ధంగా వుంటాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







