అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు
- February 28, 2020
కువైట్ క్యాబినెట్, కువైటీ సిటిజన్స్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర దేశాలకు ప్రయాణించవద్దన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) వైరస్ తీవ్రత నేపథ్యంలో పౌరులకు ఈ సూచనలు చేసింది కువైట్ క్యాబినెట్. కువైట్ డిప్యూటీ ప్రైవ్ు మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









