అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు
- February 28, 2020
కువైట్ క్యాబినెట్, కువైటీ సిటిజన్స్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర దేశాలకు ప్రయాణించవద్దన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) వైరస్ తీవ్రత నేపథ్యంలో పౌరులకు ఈ సూచనలు చేసింది కువైట్ క్యాబినెట్. కువైట్ డిప్యూటీ ప్రైవ్ు మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







