దోహాలో చారిత్రాత్మక ఘటన..
- February 28, 2020
దోహాలో శనివారం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకోనుంది. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పందానికి భారత్ కూడా హాజరుకానుంది. అందులో భాగంగా ఖతార్లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత రాయబారి పి.కుమారన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో తాలిబాన్లతో కూడిన ఒప్పందం కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







