దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..
- March 02, 2020
దోహా:అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిడిల్ ఈస్ట్ రిజీయన్ లో శాంతి పునరుద్ధరణకు మరో మైలు రాయి అని ఖతార్ అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ట్వీట్ చేశారు. శాంతి చరిత్రలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపియోతో పాటు అందరికీ ఆయన తన ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అమెరికా-తాలిబన్ డీల్ లో సహకరించిన ఖతార్ కు ధన్యవాదాలు అంటూ పొంపియో చేసిన ట్వీట్ కు రిట్వీట్ చేసిన మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ఈ శుభపరిణామాల నేపథ్యంలో శాంతి స్థాపన విషయంలో అమెరికాకు కోఆపరేట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!