దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..
- March 02, 2020
దోహా:అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిడిల్ ఈస్ట్ రిజీయన్ లో శాంతి పునరుద్ధరణకు మరో మైలు రాయి అని ఖతార్ అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ట్వీట్ చేశారు. శాంతి చరిత్రలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపియోతో పాటు అందరికీ ఆయన తన ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అమెరికా-తాలిబన్ డీల్ లో సహకరించిన ఖతార్ కు ధన్యవాదాలు అంటూ పొంపియో చేసిన ట్వీట్ కు రిట్వీట్ చేసిన మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ఈ శుభపరిణామాల నేపథ్యంలో శాంతి స్థాపన విషయంలో అమెరికాకు కోఆపరేట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







