దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..
- March 02, 2020
దోహా:అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిడిల్ ఈస్ట్ రిజీయన్ లో శాంతి పునరుద్ధరణకు మరో మైలు రాయి అని ఖతార్ అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ట్వీట్ చేశారు. శాంతి చరిత్రలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపియోతో పాటు అందరికీ ఆయన తన ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అమెరికా-తాలిబన్ డీల్ లో సహకరించిన ఖతార్ కు ధన్యవాదాలు అంటూ పొంపియో చేసిన ట్వీట్ కు రిట్వీట్ చేసిన మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ఈ శుభపరిణామాల నేపథ్యంలో శాంతి స్థాపన విషయంలో అమెరికాకు కోఆపరేట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







