కరోనా ఎఫెక్ట్:కువైట్ జూ క్లోజ్ కాలేదు..పుకార్లను కొట్టిపారేసిన అధికారులు
- March 03, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం అల్లాడిపోతోంది. అయితే వైరస్ కంటే వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న పుకార్లు మరింత కల్లోలం రేపుతున్నాయి. కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు కువైట్ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంబంధిత అధికారులు కొట్టిపారేశారు. జూ యథావిధిగా తెరిచి ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్సెస్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. కువైట్ ఎప్పటిలాగే ఉయదం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







