కరోనా ఎఫెక్ట్:కువైట్ జూ క్లోజ్ కాలేదు..పుకార్లను కొట్టిపారేసిన అధికారులు
- March 03, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం అల్లాడిపోతోంది. అయితే వైరస్ కంటే వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న పుకార్లు మరింత కల్లోలం రేపుతున్నాయి. కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు కువైట్ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సంబంధిత అధికారులు కొట్టిపారేశారు. జూ యథావిధిగా తెరిచి ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్సెస్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. కువైట్ ఎప్పటిలాగే ఉయదం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







