పెడెస్ట్రియన్స్ కోసం వాహనాలు ఆపని డ్రైవర్లను గుర్తించే డివైజ్
- March 03, 2020
దుబాయ్: దుబాయ్ పోలీస్, రెక్లెస్ డ్రైవర్లను గుర్తించేందుకు స్మార్ట్ డివైజ్ని ప్రారంభించింది. రోడ్ క్రాసింగ్స్ వద్ద పెడెస్ట్రియన్లకు దారి ఇవ్వని వాహనదారుల్ని ఈ స్మార్ట్ డివైజ్ గుర్తిస్తుంది.దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పెడెస్ట్రియన్స్కి దారి ఇవ్వని వాహనదారుల కోసమే ఈ డివైజ్ రూపొందించామని చెప్పారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేసి, ఆ విద్యుత్ని ఈ డివైజెస్కి అందించేలా ఏర్పాటు చేశారు. 4జి టెక్నాలజీ ద్వారా ఉల్లంఘనుల్ని ఈ డివైజ్ గుర్తిస్తుంది. ఉల్లంఘనులకు 500 దిర్మామ్ ల జరీమానా అలాగే 6 ట్రాఫిక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..