కరోనా వైరస్:2,300 మందికి పైగా క్వారంటీన్
- March 03, 2020
ఒమన్లో కరోనా వైరస్కి అడ్డుకట్ట వేసే క్రమంలో 2,300 మందికి పైగా క్వారెంటీన్లో వుంచినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది మాట్లాడుతూ, మార్చి 2 నాటికి 2,367 పేషెంట్లు క్వారంటీన్లో వున్నారని చెప్పారు. ఇందులో 49 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారెంటీన్లోనూ, 2,318 హోమ్ క్వారంటీన్లో వున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ, హెల్త్ ప్రొసిడ్యూర్స్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసినట్లు వివరించారాయన. క్వారంటీన్లో వున్నవారికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు మినిస్టర్ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







