కరోనా వైరస్:2,300 మందికి పైగా క్వారంటీన్
- March 03, 2020
ఒమన్లో కరోనా వైరస్కి అడ్డుకట్ట వేసే క్రమంలో 2,300 మందికి పైగా క్వారెంటీన్లో వుంచినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది మాట్లాడుతూ, మార్చి 2 నాటికి 2,367 పేషెంట్లు క్వారంటీన్లో వున్నారని చెప్పారు. ఇందులో 49 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారెంటీన్లోనూ, 2,318 హోమ్ క్వారంటీన్లో వున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ, హెల్త్ ప్రొసిడ్యూర్స్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసినట్లు వివరించారాయన. క్వారంటీన్లో వున్నవారికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు మినిస్టర్ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







