కరోనా వైరస్:2,300 మందికి పైగా క్వారంటీన్
- March 03, 2020
ఒమన్లో కరోనా వైరస్కి అడ్డుకట్ట వేసే క్రమంలో 2,300 మందికి పైగా క్వారెంటీన్లో వుంచినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది మాట్లాడుతూ, మార్చి 2 నాటికి 2,367 పేషెంట్లు క్వారంటీన్లో వున్నారని చెప్పారు. ఇందులో 49 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారెంటీన్లోనూ, 2,318 హోమ్ క్వారంటీన్లో వున్నట్లు చెప్పారు. మినిస్ట్రీ, హెల్త్ ప్రొసిడ్యూర్స్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసినట్లు వివరించారాయన. క్వారంటీన్లో వున్నవారికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పారు మినిస్టర్ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు