పెడెస్ట్రియన్స్ కోసం వాహనాలు ఆపని డ్రైవర్లను గుర్తించే డివైజ్
- March 03, 2020
దుబాయ్: దుబాయ్ పోలీస్, రెక్లెస్ డ్రైవర్లను గుర్తించేందుకు స్మార్ట్ డివైజ్ని ప్రారంభించింది. రోడ్ క్రాసింగ్స్ వద్ద పెడెస్ట్రియన్లకు దారి ఇవ్వని వాహనదారుల్ని ఈ స్మార్ట్ డివైజ్ గుర్తిస్తుంది.దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పెడెస్ట్రియన్స్కి దారి ఇవ్వని వాహనదారుల కోసమే ఈ డివైజ్ రూపొందించామని చెప్పారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేసి, ఆ విద్యుత్ని ఈ డివైజెస్కి అందించేలా ఏర్పాటు చేశారు. 4జి టెక్నాలజీ ద్వారా ఉల్లంఘనుల్ని ఈ డివైజ్ గుర్తిస్తుంది. ఉల్లంఘనులకు 500 దిర్మామ్ ల జరీమానా అలాగే 6 ట్రాఫిక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







