పెడెస్ట్రియన్స్ కోసం వాహనాలు ఆపని డ్రైవర్లను గుర్తించే డివైజ్
- March 03, 2020
దుబాయ్: దుబాయ్ పోలీస్, రెక్లెస్ డ్రైవర్లను గుర్తించేందుకు స్మార్ట్ డివైజ్ని ప్రారంభించింది. రోడ్ క్రాసింగ్స్ వద్ద పెడెస్ట్రియన్లకు దారి ఇవ్వని వాహనదారుల్ని ఈ స్మార్ట్ డివైజ్ గుర్తిస్తుంది.దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, పెడెస్ట్రియన్స్కి దారి ఇవ్వని వాహనదారుల కోసమే ఈ డివైజ్ రూపొందించామని చెప్పారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేసి, ఆ విద్యుత్ని ఈ డివైజెస్కి అందించేలా ఏర్పాటు చేశారు. 4జి టెక్నాలజీ ద్వారా ఉల్లంఘనుల్ని ఈ డివైజ్ గుర్తిస్తుంది. ఉల్లంఘనులకు 500 దిర్మామ్ ల జరీమానా అలాగే 6 ట్రాఫిక్ పాయింట్స్ విధిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







