మార్చి 8 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు PCR తప్పనిసరి
- March 04, 2020
కువైట్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, సిరియా, అజర్బైజాన్, టర్కీ, శ్రీలంయ, జార్జియా మరియు లెబనాన్ నుంచి కువైట్కి వచ్చే వారికి పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీ అప్రూవ్ చేసిన హెల్త్ సెంటర్స్ నుంచి పిసిఆర్ సర్టిఫికెట్లను పొందాల్సి వుంటుంది. మార్చి 8 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. పిసిఆర్ సర్టిఫికెట్ లేని ప్రయాణీకులకు కువైట్లోకి ప్రవేశం వుండదని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







