మార్చి 8 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు PCR తప్పనిసరి
- March 04, 2020
కువైట్:డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, సిరియా, అజర్బైజాన్, టర్కీ, శ్రీలంయ, జార్జియా మరియు లెబనాన్ నుంచి కువైట్కి వచ్చే వారికి పిసిఆర్ మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీ అప్రూవ్ చేసిన హెల్త్ సెంటర్స్ నుంచి పిసిఆర్ సర్టిఫికెట్లను పొందాల్సి వుంటుంది. మార్చి 8 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. పిసిఆర్ సర్టిఫికెట్ లేని ప్రయాణీకులకు కువైట్లోకి ప్రవేశం వుండదని అధికారులు స్పష్టం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







